పాకిస్తాన్లో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
పాకిస్తాన్లో పెట్రోల్-డీజిల్ ధరలు మండిపోతున్నాయి.
లీటరు పెట్రోల్ ధర 209.86 రూపాయలు కాగా, డీజిల్ ధర 204.15 రూపాయలు. దీంతో పాటు కరెంటు చార్జీలను కూడా యూనిట్కు దాదాపు 8 రూపాయలు పెంచింది ఆ దేశ విద్యుత్ సంస్థ.
దేశం దివాలా తీయకుండా ఉండాలంటే ధరలు పెంచడం తప్పనిసరైందని ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ అన్నారు.
బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ ఇస్లామాబాద్లో కొందరితో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్లో భారీ పేలుడు, అగ్నికీలలు.. 40 మందికి పైగా మృతి, గాయపడినవారితో నిండిపోయిన ఆసుపత్రులు
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ను నిర్మూలించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)