యుక్రెయిన్ యుద్ధం మధ్యలో పెళ్లి చేసుకున్న మిలటరీ జంట
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ సమీపంలో ఒక చెక్ పాయింట్ వద్ద ఒక జంట మిలటరీ స్టైల్లో పెళ్లి చేసుకుంది.
ఈ ఇద్దరూ సివిల్ డిఫెన్స్ వలంటీర్లు. మిలటరీ చెక్ పాయింట్ దగ్గర పనిచేస్తున్నారు.
కీయెవ్ మేయర్ కూడా ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఇవి కూడా చదవండి:
- కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి 5 కారణాలు
- ఉత్తరప్రదేశ్లో యోగి చారిత్రక విజయానికి 6 కారణాలు
- పన్నా ప్రముఖ్: బీజేపీకి ఓట్లు తెచ్చిపెడుతున్న ఈ బూత్ స్థాయి మైక్రో మేనేజ్మెంట్ వ్యూహం ఏంటి?
- రాధేశ్యామ్ రివ్యూ: రూపాయి కథకు.. 99 రూపాయల హంగులు
- ఉత్తర్ ప్రదేశ్లో ఘన విజయంతో యోగి ఆదిత్యనాథ్ బీజేపీలో నంబర్ 2 అయిపోయారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)