మహిళలను టార్గెట్ చేసి చంపేస్తున్నారు.. ‘ఈ పాలనలో బతకడం అంటే బోనులో జీవిస్తున్నట్లే’

వీడియో క్యాప్షన్, టార్గెట్ చేసి చంపేస్తున్నారు.. ‘ఈ పాలనలో బతకడం అంటే బోనులో జీవిస్తున్నట్లే’

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ప్రతీకార హత్యలు పెరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

గతంలో మహిళా హక్కుల కార్యకర్తలుగా పనిచేసినవారిని, ఉద్యమాల్లో పాల్గొన్న వారిని టార్గెట్ చేసి మరీ చంపేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)