హిరోషిమా, నగాసాకి నగరాల్లో అణుబాంబులు సృష్టించిన విధ్వంసం
సరిగ్గా 76 ఏళ్ల కిందట, ఆగస్టు 6, ఆగస్టు 9 తేదీలలో జపాన్ నగరాలైన హిరోషిమా, నగాసాకిలపై అమెరికా అణుబాంబులు వేసింది. ఈ దాడితో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.
అణుబాంబు దాడిలో 3,50,000 జనాభా ఉన్న హిరోషిమా నగరంలో 1,40,000మంది ప్రజలు మరణించారని అంచనా. నగాసాకి నగరంలో సుమారు 74 వేలమంది మృతి చెందారు. అణుబాంబు నుండి విడుదలైన రేడియేషన్ వల్ల ఆ తర్వాత కాలంలో ఇంకా కొన్ని వేలమంది చనిపోయారు.
ఆ విధ్వంసం ఎలాంటిదంటే...
ఇవి కూడా చదవండి:
- ఈ భవనాలు హిరోషిమా అణు బాంబును తట్టుకున్నాయి..
- హిరోషిమా, నాగాసాకి: అణుబాంబు నేలను తాకినప్పుడు ఏం జరిగింది?
- అణ్వస్త్ర పరీక్ష ప్రపంచంలో తొలిసారి జరిగింది ఈ రోజే.. 75 ఏళ్ల నాటి ఆ ఘటన వివరాలివే...
- సిపాయిల తిరుగుబాటు: పబ్లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- అణుబాంబు వేయగల క్షిపణిని సబ్ మెరైన్ మీంచి ప్రయోగించిన ఉత్తర కొరియా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)