తిరుమలలో హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఎప్పుడు వచ్చింది?
తిరుమలలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లినప్పుడు 2006లో సోనియా గాంధీ, 2011, 2014, 2017, 2019లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సమర్పించలేదు. గతంలో రాష్ట్రపతి హోదాలో వచ్చిన అబ్దుల్ కలాం మాత్రం డిక్లరేషన్ సమర్పించారు.
దర్శనానికి వచ్చే హిందూయేతరుల డిక్లరేషన్పై టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. ఇంతకూ తిరుమలలో 'డిక్లరేషన్' ఎప్పుడు మొదలైంది? నిబంధనలు ఏంచెబుతున్నాయి?
ఇవి కూడా చదవండి:
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
- చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాలివే..
- హైదరాబాద్ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- భారత పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మించనున్న టాటా ప్రాజెక్ట్స్... విమర్శకులు ఏమంటున్నారు?
- హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు
- నరేంద్ర మోదీకి 70ఏళ్లు: ఆయన ముందున్న సవాళ్లు ఏమిటి? ప్రపంచం ఆయన్ను ఎలా చూస్తోంది?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- లౌంగీ బూయియా: బిహార్లో మరో మౌంటెయిన్ మ్యాన్... మూడు కిలోమీటర్ల కాలువను ఒక్కరే తవ్వేశారు
- పరకాలను దక్షిణాది జలియన్వాలాబాగ్ అని ఎందుకు అంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)