చంద్రుడిపై మనిషి కాలు పెట్టి ఈ రోజుకు 51 ఏళ్లు
51 ఏళ్ల క్రితం ఇదే రోజు చంద్రుడిపై మనిషి పాదం మోపాడు. నాడు చంద్రుడిపై అపోలో 11 ఎలా దిగింది? ఆ ఉత్కంఠభరిత క్షణాలు ఎలా గడిచాయి? నాటి మిషన్లో పాల్గొన్న నాసా మాజీ ఫ్లయిట్ కంట్రోలర్ జెరీ పంచుకున్న విశేషాలు ఇవీ..
ఇవి కూడా చదవండి:
- చంద్రుడిపై కాలు పెట్టి 50 ఏళ్లు: అప్పట్నుంచి ఇప్పటి వరకూ చంద్రుడి మీదకు ఏ ఒక్క దేశం మనుషులను పంపించలేదు. ఎందుకు?
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- అపోలో11: ‘50 ఏళ్ల కిందట చంద్రుడిపై నడిచాను’
- అపోలో-11 కన్నా పదేళ్ళ ముందే చంద్రుని మీదకు ఉపగ్రహాన్ని పంపిన రష్యా...
- అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?
- అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...
- కరోనావైరస్: బస్సు, రైలు, విమాన ప్రయాణాల్లో ఏది సురక్షితం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)