ఇండోనేసియా సునామీ: ‘‘అమ్మ ఎక్కడుంది? అమ్మ ఎక్కడికి వెళ్లింది? అని పాప అడుగుతోంది’’
ఇండోనేసియాలో శిథిలాల్లో చిక్కుబడిపోయిన వారిని వెదికేందుకు సాగిస్తున్న సహాయ చర్యలను అక్టోబర్ 5వ తేదీ శుక్రవారంతో నిలిపివేయనున్నారు. ఆ దేశంలో గతవారం వచ్చిన భూకంపం, సునామీలు ఎంతటి విధ్వంసం సృష్టించాయో తెలిసిందే. పాలూ, దాని పరిసర ప్రాంతాల్లో శిథిలాలకింద చిక్కుకున్న వారిలో దాదాపు ఇక ఎవరూ బతికుండే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ విపత్తు మూలంగా 14 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఓ అంచనా.
ఇండోనేసియాలో తీవ్రంగా దెబ్బతిన్న ఈ ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ షాక్ లోంచి కోలుకోలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: గ్రామాలను ముంచేసిన బురద.. ప్రజల్ని ఆదుకోలేకపోతున్న ప్రభుత్వం
- ఇండోనేసియాలో భారీ నష్టానికి కారణం ‘మట్టి ప్రవాహం’... అసలేంటిది?
- ఈ చిత్రాలు... ఇండోనేసియా సునామీ బీభత్సానికి సాక్ష్యాలు
- రెండు దేశాల మధ్య నలిగిపోతున్న పిల్లలు
- తల్లిదండ్రుల ఆశలు, అంచనాలు.. పిల్లలను ఏకాకులను చేస్తున్నాయా?
- పేరెంటింగ్: తల్లిదండ్రుల తగవులు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతాయో మీకు తెలుసా?
- #BBCSpecial: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్లు.. హైదరాబాదీ వినూత్న ప్రయత్నం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)