బెల్జియం: భారీగా బయటపడుతున్న మొదటి ప్రపంచ యుద్ధ అవశేషాలు
బెల్జియంలోని ఒకప్పటి యుద్ధ క్షేత్రంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరుపుతోన్న తవ్వకాలు మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన భయంకర వాస్తవాలను కళ్ళకు కడుతున్నాయి. కొంతమంది వాలంటీర్లు, ఒక పురావస్తు శాస్త్రవేత్త ఇక్కడ తవ్వకాలు జరుపుతుంటే వేల కొద్దీ వస్తువులే కాదు. 101 సంవత్సరాల క్రితం జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో వీర మరణం పొందిన 120 మందికి పైగా సైనికుల మృత అవశేషాలు కూడా బయటపడ్డాయి.
ఇవి కూడా చదవండి:
- ముగిసిన యుద్ధం.. మానని గాయం
- మొదటి ప్రపంచ యుద్ధం: శత్రు సేనలను హడలెత్తించిన బుల్లి యుద్ధ ట్యాంక్
- భారత్తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- ద్రౌపదిని ఫెమినిస్ట్ అనడం సరైందేనా?
- సిరియా: ఎనిమిదేళ్ళ యుద్ధం.. ఎడతెగని విషాదం
- ఇరాక్: ఐఎస్పై గెలిచాం, యుద్ధం సమాప్తం
- రెండో ప్రపంచ యుద్ధం: ఆహారంపై ఆంక్షలు
- ప్రపంచంలోనే ఇదో తీవ్రమైన సంక్షోభం
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- సిరియా: యుద్ధం ఆ కుటుంబాన్ని కాటేసింది!
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- అమెరికా-కొరియా మధ్య మూడేళ్ల యుద్ధం.. 20 లక్షల మంది మృతి
- శ్రీలంకలో భారత్ నేర్చుకున్న పాఠమేంటి?
- రష్యా వర్సెస్ పశ్చిమ దేశాలు.. ‘ఇది నూతన ప్రచ్ఛన్న యుద్ధం’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)