హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న 4 వేల మంది రోహింజ్యాలు

వీడియో క్యాప్షన్, కళ్ల ముందే నా తల్లిదండ్రులను చంపేశారు. అడవిలో నడుస్తూ వచ్చేశా.

దీప్తి బత్తిని, బీబీసీ ప్రతినిధి

భారత దేశంలో దాదాపు 40,000మంది రోహింజ్యాలు ఉన్నారని పలు స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఇందులో 10 శాతం మంది హైదరాబాద్‌లో నివసిస్తున్నారని అంచనా.

మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రంలో చెలరేగిన హింస కారణంగా అక్కడ మైనార్టీలుగా ఉన్న ముస్లింలు లక్షలాదిగా బంగ్లాదేశ్‌కు వలస వెళ్లారు. కొందరు హైదరాబాద్‌ వచ్చారు.

రోహింజ్యాలపై దాడుల్లో చాలా కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. తిరిగి వెనక్కు వెళదామని భావిస్తున్నా, వెళ్లడానికి ధైర్యం చాలటం లేదని. తమకంటూ అక్కడ ఏదీ లేదని.. అంటున్న హైదరాబాదీ రోహింజ్యాల జీవిత కథలు, వెతలు ఇవి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)