మేఘాలయ: పెళ్లయ్యాక భర్తే అత్తారింటికి వచ్చి ఉండాలి, పిల్లలకు తల్లి ఇంటి పేరే వస్తుంది
ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో నివసించే ఖాసీ, గారో తెగ ప్రజల్లో వారసత్వం తల్లిపరంగా నడిచే ఆచారం అమల్లో ఉంది. ఈ రెండు తెగలు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉండటాన్ని చూసి మిగతా ప్రపంచం ఆశ్చర్యపోతోంది. మారుతున్న కాలంతో పాటే ఈ వ్యవస్థ కూడా మారాలని, మార్పుని కోరుకుంటున్న కొంతమంది చర్చకు తెర లేపారు. మేఘాలయ నుంచి బీబీసీ ప్రతినిధి మయూరేష్ కొన్నూర్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)