గుజరాత్: ప్రభుత్వంపై తమకు భరోసా లేదంటున్న స్థానిక ముస్లింలు
బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 11 మంది నేరస్థులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
ఆగస్టు 15న వీరిని విడుదల చేశాక దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2002 గుజరాత్ అల్లర్ల కేసుల్లో సాక్ష్యమిచ్చిన కొందరిని బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ ఛారా కలిశారు.
న్యాయం కోసం తాము చేసిన పోరాటాన్ని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను వారు ఆయనతో పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)