భారత్‌: కొత్త కార్మిక చట్టాలు ఫ్యాక్టరీల్లో భద్రతా నిబంధనలను మరింత బలహీన పరిచాయా?

వీడియో క్యాప్షన్, కొత్త కార్మిక చట్టాలు ఫ్యాక్టరీల్లో భద్రతా నిబంధనలను మరింత బలహీన పరిచాయా?

నల్లగొండలో హిండిస్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇలా ఫ్యాక్టరీల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఏటా వందలాది మంది కార్మికులు చనిపోతున్నారు.

వేలాది మంది వికలాంగులు అవుతున్నారు. భద్రతా నియమాలను ఉల్లఘించడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

మరి మాన్యుఫాక్చరింగ్ పవర్ హౌస్‌గా ఎదగాలన్న భారత్ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? బీబీసీ ప్రతినిధి అర్చన శుక్లా అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)