పాకిస్తాన్: బలూచిస్తాన్ వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి వలంటీర్ల సహాయం
పాకిస్తాన్లోని బలూచిస్తాన్, నోష్కిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వరదల వల్ల ప్రజలు సర్వం కోల్పోయారు.
వరద బాధితుల్ని ఆదుకునేందుకు.. మెహెందర్ కుమార్ అనే సామాజిక కార్యకర్త, అతని బృందం ముందుకు వచ్చారు.
మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి ఖైర్ మహ్మద్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)