లాక్‌డౌన్ కక్కండి, సునామీ రాయ్, కార్గిల్ ప్రభు, ఎమర్జెన్సీ యాదవ్.. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోని సంఘటనలే వీళ్ల పేర్లు..

వీడియో క్యాప్షన్, 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కొన్ని సంఘటనలు కొందరు వ్యక్తులకు పేర్లుగా నిలిచిపోయాయి.

75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలను చెప్పుకోవచ్చు.

అయితే కొన్ని ముఖ్యమైన సంఘటనలు కొందరు వ్యక్తులకు పేర్లుగా కూడా నిలిచిపోయాయి.

ఆ ఘటనలేంటో, పేర్ల రూపంలో కాలగమనం వారిపైన వేసిన ముద్రలేంటో ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)