భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము: ఒడిశాలోని ఆమె స్వగ్రామం ఎలా ఉంది.. అక్కడి ప్రజలు ఏమంటున్నారు?
భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ద్రౌపది ముర్ము.
ఈ అత్యున్నత పదవిని చేపట్టిన మొట్టమొదటి ఆదివాసీ మహిళ ఆమె.
ఆమె పుట్టిపెరిగిన ఒడిశాలోని ఊపర్బేడ గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు.
తమ సమస్యలు ఆమె పరిష్కరిస్తారనే ఆశలు కూడా వారిలో ఉన్నాయి.
బీబీసీ ప్రతినిధి రవిప్రకాశ్ ఆ గ్రామానికి వెళ్లి అక్కడి వారితో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
- Draupadi Murmu: కొత్త రాష్ట్రపతి సొంత ఊరు ఊపర్బేడా పరిస్థితి ఎలా ఉంది - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- గోదావరి వరదలు: పోలవరం ముంపు మండలాల ప్రజల పరిస్థితి ఏమిటి? ఇక ఆ గ్రామాల్లో నివాసాలు కష్టమేనా?
- ద్రౌపది ముర్ము: క్లర్క్ నుంచి రాష్ట్రపతి వరకు.. ఆదివాసీ నేత ప్రస్థానం
- యుక్రెయిన్ ప్రథమ మహిళ: ‘యుద్ధం వల్ల నా కొడుకు సైనికుడు అవుతానంటున్నాడు’
- గోధుమ, వరి, మొక్కజొన్న, టమోటా.. టన్నుల కొద్దీ విత్తనాలను చైనా అంతరిక్షంలో తీసుకెళ్లి ఏం చేస్తోంది?
- డిజిటల్ మీడియాపై కొత్త చట్టం...ఇందులో ఏముంది? దీనిపై ఎందుకింత చర్చ జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)