దామోదరం సంజీవయ్య: భారత్‌లో తొలి దళిత సీఎం.. ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించినా మళ్లీ సీఎం కాలేదు ఎందుకు?

వీడియో క్యాప్షన్, దామోదరం సంజీవయ్య: దేశంలోనే తొలి దళిత సీఎం.. భారీ మెజార్టీ సాధించినా మళ్లీ సీఎం కాలేదు..

ఫిబ్రవరి 14 దామోదరం సంజీవయ్య జయంతి. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి చిన్న వయసులో సీఎం పదవి చేపట్టింది కూడా సంజీవయ్యే. ఇన్ని ప్రత్యేకతలున్న సంజీవయ్య నేపథ్యం ఏమిటి? ఆయన ఇల్లు ఎలా ఉండేది? ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? సంజీవయ్య సీఎంగా కూడా కుల వివక్షను ఎదుర్కొన్నారా? కుల రాజకీయాలకే ఆయన బలయ్యారా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)