బంపర్ ఆఫర్: దోశ తినండి.. రూ. 71,000 గెలుచుకోండి
తాము తయారు చేసే దోశ పూర్తిగా తిన్న వారికి రూ. 71,000 ఇస్తానంటున్నారు ఒక హోటల్ యజమాని.
అది తిన్న వెంటనే చెక్ రూపంలో బహుమతి ఇచ్చేస్తామని చెబుతున్నారు.
ఆ దోశ కథేంటి.. ఎందుకు ఇలాంటి బంపర్ ఆఫర్ పెట్టారో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- గుడ్ మార్నింగ్ ధర్మవరం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటనల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమంటున్నారు?
- హిప్పోక్రటిస్ ప్రమాణం ఏంటి? దీనికీ చరక శపథానికీ తేడా ఏంటి?
- వెన్నెముక పూర్తిగా తెగిన వ్యక్తి మళ్లీ లేచి నిలబడ్డాడు, నడుస్తున్నాడు.. ఇదెలా సాధ్యమైందంటే..
- ‘హిందూ స్టూడెంట్స్ బొట్టు పెట్టుకుంటారు, క్రిస్టియన్లు శిలువ ధరిస్తారు.. హిజాబ్ ధరించే ముస్లిం అమ్మాయిలపై ఎందుకు వ్యతిరేకత?’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)