You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దున్నపోతు భయంతో 10 రోజులుగా ఊరంతా చెట్లపైనే జీవనం
ఒక పొగరుబోతు దున్న సృష్టించిన బీభత్సం కారణంగా గుజరాత్లోని ఓ గ్రామ ప్రజలంతా గత 10 రోజులుగా చెట్లపైనే నివసిస్తున్నారు. అక్కడే భోజనం, నిద్ర.
వడోదర జిల్లా మహీసాగర్ నదీతీరంలోని డబ్కా గ్రామ ప్రజలకు ఈ పరిస్థితి ఎదురైంది.
ఈ దున్నపోతు గ్రామంలోకి వచ్చినప్పటి నుంచి అందరం భయంతో బతుకుతున్నామని.. అది తమ గేదెలపైనా దాడి చేస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.
గేదెలను మేతకు తీసుకువెళ్లడానికి, పాలు పితకడానికి కూడా అవకాశం దొరకడం లేదని... ఆ దున్న ఎటు నుంచైనా వచ్చి దాడి చేస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తరువాత కూడా మళ్లీ కరోనా సోకవచ్చా? ఒమిక్రాన్ గురించి ఏడు ప్రశ్నలు, జవాబులు
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్స్టాగ్రామ్లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
- బీజేపీ నుంచి చేరికలతో అఖిలేశ్ యాదవ్కు కొత్త తలనొప్పులు - సమాజ్వాది పార్టీలో టికెట్ల చిక్కులు
- వీర గున్నమ్మ: రైతుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఈ ఉత్తరాంధ్ర వీర వనిత గురించి తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)