కడప జిల్లా: వరదల నుంచి ఎన్నో ప్రాణాలు కాపాడారు, కానీ సర్వం కోల్పోయారు
కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం తెగిన రోజున ఆ ప్రాజెక్టు విశ్రాంత ఉద్యోగి పర్నా రామయ్య ఎన్నో ప్రాణాలను కాపాడారు.
వరద పరిస్థితిని గ్రామస్తులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, అందరినీ ఆయన అప్రమత్తం చేశారు.
డ్యాం కోసం ఎన్నో ఏళ్లు పనిచేశాను.. అది కొట్టుకుపోవడం చూసి కన్నీళ్లు వచ్చాయని ఆయన చెప్పారు.
ఆయన ఇంకా ఏమన్నారో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో వరి పండగ దండగ ఎలా అయింది? - ఎడిటర్స్ కామెంట్
- ఆంధ్రప్రదేశ్లో చెరకు ఫ్యాక్టరీలు రైతులకు బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు?
- మా దేశంపై ఆంక్షలు ఎత్తివేయండి - దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
- యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు - సీఎం కేసీఆర్ ప్రకటన
- కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు..
- షారుక్ ఖాన్ను మహిళలు ఎందుకు ఇష్టపడతారు?
- అత్యాచారం, హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది, మరణ శిక్ష కావాలని నిందితుడు కోరాడు.. హైకోర్టు నిర్దోషిగా ఎలా విడుదల చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)