You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు
ఒక వ్యక్తి తన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చేశారు.
అందులో పండే పండ్లను, కాయలను ఆయన తీసుకోరు.
పక్షులు జంతువులే ఈ అడవికి యజమానులని ఆయన అంటారు.
ఈ అందమైన అడవి మరెక్కడో లేదు, తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోనే ఉంది.
ఆ పర్యావరణ ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణపై ప్రత్యేక కథనం..
ఇవి కూడా చదవండి:
- COP26: ‘‘ఉష్ణోగ్రతల కట్టడి లక్ష్యాన్ని చేరుకునేందుకు సమయం మించిపోతోంది’’
- అమరావతి: రైతులేమనుకుంటున్నారు?
- టీ20 వరల్డ్ కప్ IndvsNz: భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం, 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ విజయం
- భారత పర్యటనకు రావాలన్న మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన పోప్ ఫ్రాన్సిస్
- కాకినాడను సముద్రపు కోతల నుంచి కాపాడుతున్నది ఈ ఆడవులేనా?
- కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఇది ఎందుకు ప్రాణాలు తీస్తోంది?
- పునీత్ రాజ్కుమార్ మరణం: జిమ్లో ఈ తప్పులు చేయకండి
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు
- ‘ఆయన గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను ఆయన టీ షర్ట్ వేసుకుంటాను.. ఒక్కోసారి ఆయన మళ్లీ వస్తారని అనిపిస్తుంది’
- తెల్ల జుట్టు కనిపిస్తే ముసలితనం వచ్చేసినట్లేనా? ఎందుకు రంగేసుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)