You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్లాక్ ఫంగస్ సోకడానికి రోజులు అక్కర్లేదు, గంటలు చాలు
భారతదేశంలో వేగంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు. కోవిడ్ నుంచి కోలుకున్నా.. బ్లాక్ ఫంగస్ బారినపడే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
బాధితుని శరీరంలో ప్రవేశించిన కొన్ని గంటల్లోనే దీని ప్రభావం మొదలైపోతోంది. బ్లాక్ ఫంగస్ మనిషిని ఎలా చంపేస్తోందో వైద్యులు వివరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: చైనాకు పాకిన ఇండియన్ వేరియంట్ B1617.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- కోవిడ్: కలవరపెడుతున్న రంజాన్ షాపింగ్.. ఇసుకేస్తే రాలనట్లుగా పాతబస్తీ రోడ్లు
- కోవిడ్-19: DRDO కనిపెట్టిన '2-DG' ఔషధం కరోనావైరస్ను ఎదుర్కొనే బ్రహ్మాస్త్రం కాబోతోందా?
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ‘మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’
- కరోనావైరస్: సెకండ్ వేవ్లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కోవిడ్ టెస్ట్లకు వాడిన కిట్లను శుభ్రం చేసి తిరిగి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)