కమలహాసన్: మహిళల ఇంటి పనికి వేతనం... మేనిఫెస్టోలో హామీ
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన నటుడు కమలహాసన్ తన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.
ఇటీవలి కాలంలో చర్చకు వచ్చిన 'మహిళ ఇంటి పనికి వేతనం' అనే అంశంపై కమల్ పార్టీ స్పందించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలు చేసే ఇంటి పనికి వేతనం లభించేలా చేస్తామని ఆయన తన మేనిఫెస్టోలో ప్రకటించారు.
అయితే, ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)