టపాకాయలు భారతదేశంలోకి ఎలా వచ్చాయి... వాటి చరిత్ర ఏంటి?
పూర్వకాలంలో దీపావళిని దీపాలు వెలిగించి మాత్రమే జరుపుకునే వారు. ఏడెనిమిది శతాబ్దాల మధ్య కాలంలో చైనాలో టపాసుల తయారీ మొదలైంది. భారతదేశంలోకి అవి 14వ శతాబ్దంలో వర్తకుల ద్వారా వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు.
ఆ తరువాత మందుగుండు సామగ్రి టర్కీ చేరింది. అక్కడ వాటితో ఫిరంగులు తయారు చేయడం ప్రారంభించారు. బాబర్ తన ఆయుధ సంపత్తిలోకి ఫిరంగులను చేర్చడంతో శత్రువులు అతడి ముందు నిలువలేకపోయారు.
మొదట్లో టపాసుల ఖరీదు చాలా ఎక్కువ ఉండడంతో రాజ కుటుంబాల వారే వాటిని ఉపయోగించేవారు. కాలక్రమంలో అవి సామాన్యుడి సంబరాల్లో భాగమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జపాన్ 'ట్విటర్ కిల్లర్': ‘అవును ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- ‘నన్ను నేను చంపుకోవాలనే ప్రయత్నాలను చంపేశా.. ఇలా..’
- ఆత్మవిశ్వాసం తగ్గి ఆందోళన పెరిగినప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు
- ‘నాన్లోకల్ లీడర్ల’ అడ్డాగా విశాఖ... నగరంలో 30 ఏళ్లుగా వారి హవా సాగుతుండటానికి కారణాలేంటి?
- భారత రత్న జాబితాలో దక్షిణాది వారికి తగిన ప్రాముఖ్యం లభించటం లేదా?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో భూకంప కేంద్రం, 9 నెలల్లో 1,545 సార్లు భూ ప్రకంపనలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)