ఎస్పీ బాలు పెళ్లి సింహాచలం గుడిలో ఎలా జరిగిందంటే...
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
బాలు, సావిత్రిల వివాహం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలం ఆలయంలో 1969లో జరిగింది.
చెన్నై నుంచి వచ్చిన వారు ఈ ఆలయంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారని వారికి రసీదు ఇచ్చిన పాసర్ల సూర్యనారాయణ చెప్పారు.
బాలు, సావిత్ర దంపతులకు ఓ కుమారుడు ఎస్పీబీ చరణ్, కుమార్తె పల్లవి ఉన్నారు. చరణ్ కూడా గాయకుడే. ఆయన సినిమా నిర్మాతగానూ మారారు.
బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా గాయని. ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు కూడా. నటుడు శుభలేఖ సుధాకర్ను ఆమె పెళ్లి చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)