ఫాతిమా షేక్: తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలేతో కలిసి పనిచేసిన ఈమె ఎవరు?

జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి ఫూలే అందరికీ సుపరిచితమే. జ్యోతిబా ఫూలే ఓ సామాజిక విప్లవకారుడు. అణగారిన వర్గాల కోసం ఆయన కృషి చేశారు. సావిత్రి బాయి ఫూలేను తొలి భారత మహిళా ఉపాధ్యాయురాలిగా చెబుతుంటారు. తాను లేనప్పుడు అన్ని పనులనూ ఈమె చూసుకోగలదని సావిత్రి బాయి చెప్పారంటే.. ఆ వ్యక్తి ఎంతటివారో అర్థంచేసుకోవచ్చు. ఆమె ఎవరో కాదు ఫాతిమా షేక్.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.

ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)