ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడిగా..
ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సొంతం.
భారత మాజీ రాష్ట్రపతి, 'భారతరత్న' డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 5ను ఆయన గౌరవార్థం 1962 నుంచి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
ఆయనకు ఎందుకు ఈ గౌరవం దక్కింది. ఆయన చేసిన సేవలేంటి.? ఆయనపై బీబీసీ ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- రష్యా: ‘మా వ్యాక్సిన్ పనిచేస్తోంది.. సైడ్ ఎఫెక్టులు పెద్దగా లేవు’
- కృష్ణ బిలం: ఒకేసారి ఎనిమిది సూర్యుళ్ల శక్తితో వెలువడిన గురుత్వాకర్షణ తరంగం
- ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయా?
- అన్నా చాందీ: భారత్లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు మంచిదా.. హ్యాండ్వాష్ మంచిదా.. శానిటైజర్ మంచిదా?
- ఆఫ్రికాలో కరోనావైరస్ తక్కువగా ఉండటానికి కారణమేంటి? పేదరికమే కాపాడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)