నీలకంఠ భాను ప్రకాశ్: ‘ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్’
హైదరాబాద్కు చెందిన 20 ఏళ్ల నీలకంఠ భాను ప్రకాశ్ ప్రపంచంలోనే వేగంతమైన మానవ కాలిక్యులేటర్గా నిలిచారు.
గత వారం లండన్లో జరిగిన వరల్డ్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్లో పాల్గొని, మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- 50 యేళ్లుగా అంతు తేలని ఓ గణిత శాస్త్ర సమస్యకు వారంలోనే పరిష్కారం చూపిన విద్యార్థి
- ఐన్స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- దిల్లీ అల్లర్లపై ఆమ్నెస్టీ నివేదిక: పోలీసులు చేసిన తప్పులకు శిక్షలు ఉండవా?
- కరోనావైరస్: స్కూళ్లను కోళ్ల పరిశ్రమల్లా మార్చేస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)