కోవిడ్-19 వ్యర్థాలతో డేంజర్.. ముప్పు ముంగిట పారిశుద్ధ్య కార్మికులు
కరోనావైరస్ తనతోపాటూ ఎన్నో సవాళ్లను తీసుకుని వచ్చింది. వాటిలో కరోనా వల్ల వ్యాపిస్తున్న వ్యర్థాలు కూడా ఒకటి.
కోవిడ్-19 రోగులకు చికిత్స, పరీక్షలు చేస్తున్నప్పుడు, వారిని క్వారంటీన్లో ఉంచినప్పుడు ఎన్నో రకాల వస్తువులను ఉపయోగిస్తుంటారు.
వ్యర్థాల నిపుణులు వివరాల ప్రకారం దేశంలో ప్రతిరోజూ ఒక రాష్ట్రంలో సగటున 1.5 టన్నుల కోవిడ్ వేస్ట్ బయటపడుతోంది.
సరికొత్త ముప్పుగా పరిణమిస్తున్న కోవిడ్ వ్యర్థాలపై రూపొందించిన ఈ వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
- హజ్ యాత్ర-మానస సరోవర్ యాత్ర రాయితీ ఒకటేనా?
- మీ నగరం ఎంత వేడిగా ఉంది
- అమర్నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక
- పాకిస్తాన్లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- హైదరాబాదీల్లో నిజాయితీ ఎంత?.. పర్సు దొరికితే తిరిగి ఇచ్చేది ఎందరు?
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- పాకిస్తాన్లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- చార్లెస్ డార్విన్కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)