రానా పెళ్లి కుదిరింది.. లాక్డౌన్ సమయంలో మా కుటుంబానికి శుభవార్త : ‘బీబీసీ’ ఇంటర్వ్యూలో దగ్గుబాటి సురేశ్ బాబు
ఓటీటీలో సినిమాలు విడుదల చేయడమనేది అనేక అంశాలతో ముడిపడి ఉంటుందని.. ఇందులో రెండు కోణాలున్నాయని నిర్మాత సురేశ్ బాబు అన్నారు.
థియేటర్లకు కాకుండా పూర్తిగా ఓటీటీలోనే విడుదల చేస్తే మేం నష్టపోతామని థియేటర్ల యాజమాన్యాలు అంటున్నాయని.. అదేసమయంలో చిన్న నిర్మాతల అభిప్రాయం వేరేగా ఉందని అన్నారాయన.
ఇంతకాలం తమకు థియేటర్లు దొరకలేదని.. ఇప్పుడు తాము ఓటీటీలో విడుదల చేస్తామంటే అభ్యంతరాలెందుకన్న వాదన వారి నుంచి వినిపిస్తోందని చెప్పారు.
తన కుమారుడు, నటుడు రానాకు పెళ్లి కుదిరిందని.. త్వరలో తనకు కోడలు రానుందని.. కోవిడ్ సమయంలో తమ ఇంట్లో ఇది శుభవార్త అని ఆయన చెప్పారు.
‘బీబీసీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇంకా అనేక విషయాలపై మాట్లాడారు.
ఇవి కూడా చదవండి
- 'కరోనావైరస్ ప్రభావంతో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది... రుణాలపై ఆగస్ట్ 31 వరకూ మారటోరియం' - ఆర్బీఐ గవర్నర్
- దిల్లీ - హైదరాబాద్/వైజాగ్ విమాన ప్రయాణం ఛార్జీ కనిష్ఠం రూ.3,500, గరిష్ఠం రూ.10 వేలు
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
- కరోనా లాక్డౌన్: 200 ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి బుకింగ్ ప్రారంభం... తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే
- వీడియో, ఇండియా లాక్డౌన్: 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు, 4,29
- కరోనావైరస్కు తుపాను కూడా తోడైతే సామాజిక దూరం పాటించడం ఎలా
- కరోనావైరస్: తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ టెస్టులు తక్కువగా చేస్తోందా... పాజిటివిటీ రేటు ఎందుకు ఎక్కువగా ఉంది?
- 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది
- వీడియో, కరోనా కాలంలో సెక్స్ వర్కర్ల ఆకలి కేకలు వినేదెవరు, 3,18
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)