వీడియో: నీటి చుక్క కోసం అల్లాడుతున్న మన్యం
మన్యంలో భూగర్భజలాలు అడుగంటడంతో దప్పిక తీర్చే నీటి చుక్క కోసం గిరిజన పల్లెలు అల్లాడిపోతున్నాయి.
ఈ పల్లెల్లోని గిరిజన మహిళలు రెండు బిందెల మట్టి నిండిన నీళ్ల కోసం అన్ని పనులూ మానుకుని కిలోమీటర్లు దూరం వెళ్తున్నారు.
ఇప్పుడే కాదు, ప్రతీ వేసవిలో వీళ్లను నీటి కష్టాలు వెంటాడుతాయి. మురికి నీళ్లే తాగి రోగాల బారిన పడేలా చేస్తాయి.
ఇవి కూడా చదవండి:
- ‘ఆ పాడు బస్సొచ్చి పదారుమందిని పొట్టన బెట్టుకుంది..చచ్చిపోయినోళ్లంతా ఇంటి పెద్దలు’
- డయాబెటిస్, క్యాన్సర్ మందుల రేట్లు కుట్రపూరితంగా పెంచుతున్నారంటూ ఫార్మా కంపెనీలపై కేసులు
- అమ్మలు లేని ఊళ్లు: 'అమ్మా నిన్ను చూసి తొమ్మిదేళ్లవుతోంది, ఒకసారి వస్తావా...'
- తక్కువ పని చేసే కళ... రాణించటమెలా?
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- అవెంజర్స్: ఎండ్గేమ్ను అర్థం చేసుకోవాలంటే ముందు వచ్చిన 21 సినిమాలూ చూడాల్సిందేనా?
- లవ్ ఎట్ ఫస్ట్ సైట్: తొలిచూపు ప్రేమ నిజమేనా?
- ఈ రాజధాని నగరాలు... ఇటీవలి దశాబ్దాలలో వెలిసిన సరికొత్త అద్భుతాలు
- ప్రధాని మోదీ మేకప్ కోసం నెలకు రూ. 80 లక్షలు ఖర్చు చేస్తారనే వార్తల్లో నిజమెంత
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)