సిక్కుల ఊచకోత: 3 రోజుల్లో 3 వేల మంది హత్య
అది మూడు రోజుల మారణహోమం.. మూడు వేల మంది సిక్కులను ఊచకోత కోశారు.
33 సంవత్సరాల క్రితం దిల్లీ వీధులు రక్తసిక్తమయ్యాయి. 1984 అక్టోబర్ 31న భారత ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీగార్డులు కాల్చి చంపారు.
ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఇందిరను చంపిన బాడీగార్డులు సిక్కులని తెలియడంతో ప్రతీకారంగా దిల్లీలోని సిక్కులపై దాడులు ప్రారంభమయ్యాయి.
వారి ఆస్తులను ధ్వంసం చేశారు. 3వే ల మందిని హతమార్చారు. వేల మంది సిక్కులు నిరాశ్రయులుగా మిగిలారు. ఈ మారణహోమం 3 రోజుల పాటు సాగింది.
మరిన్ని వివరాలను పై వీడియోలో చూడండి.





