మహిళల ప్రపంచ కప్: భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్ 9 ఫొటోల్లో.. స్టేడియంలో రోహిత్ శర్మ, సచిన్, నారా లోకేశ్

నవీ ముంబయిలో డీవై పాటిల్ స్డేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి అభిమానులు, సెలబ్రెటీలు భారీగా తరలివచ్చారు.

ప్లకార్డులతో భారత క్రికెటర్లను ఉత్సాహపరుస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)