అల్జీమర్స్‌ను తొలిదశలోనే నియంత్రించొచ్చు.. తాజా పరిశోధనలో వెల్లడి

అల్జీమర్స్‌ను తొలిదశలోనే నియంత్రించొచ్చు.. తాజా పరిశోధనలో వెల్లడి

అల్జీమర్స్.. అంటే మతిమరుపు వ్యాధిపై పోరాటంలో మరో ముందడుగు పడింది.

డిమెన్షియా డ్రగ్ ట్రయల్స్‌లో అల్జీమర్స్ వ్యాధిని తొలిదశలోనే నెమ్మదింపజేయొచ్చని తేలింది.

దాదాపు 2వేల మంది రోగులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు.

ఈ పరీక్ష పూర్తి ఫలితాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. లెకానేమ్యాబ్ అని పిలిచే ఈ మందు పరీక్షలు జరిపింది కొద్ది మందిపైనే అయినప్పటికీ పరిశోధకుల్లో ఇది ఆసక్తిని బాగా పెంచుతోంది.

బీబీసీ మెడికల్ ఎడిటర్ ఫెర్యుష్ వాల్ష్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)