You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖపట్నం: కోొటి రూపాయల విలువైన దేశవిదేశాల చేపల ఎగ్జిబిషన్
విశాఖపట్నం: కోొటి రూపాయల విలువైన దేశవిదేశాల చేపల ఎగ్జిబిషన్
విశాఖ బీచ్రోడ్లో ఫిష్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులోని వాటర్ టన్నెల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక రకాల చేపల్ని ఉంచారు.
వీటిలో ఒక్కొక్కటి రూ.800 విలువైన చేపల నుంచి రూ.6 లక్షల విలువైన అరఫైమా చేప వరకూ వందల రకాల చేపలున్నాయి.
ఇవి కూడా చదవండి:
- యుద్ధానికి పిలుస్తారన్న భయంతో అడవిలోకి పారిపోయిన వ్యక్తి, అక్కడెలా బతుకుతున్నారంటే...
- పస్మాంద ముస్లింలు ఎవరు, ప్రధాని మోది వారి గురించి ఎందుకు ప్రస్తావించారు?
- ఈ వృద్ధ టీచర్ను మహిళా కానిస్టేబుళ్లు ఎందుకు కొట్టారు, అసలేం జరిగింది?
- ఇమ్రాన్ ఖాన్ సీక్రెట్ డాటర్ వ్యవహారం ఆయన రాజకీయ జీవితాన్ని చిక్కుల్లో పడేస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)