ఒమన్: ‘‘నన్ను అమ్మేస్తానని బెదిరించేవారు’’
ఒమన్ వెళ్లి నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని ఆశపడుతున్న చాలా మంది మహిళలు… ఫేక్ ట్రావెల్ ఏజెంట్ల మోసాలతో నిండా మునిగిపోతున్నారు.
నిరక్షరాస్యత కారణంగా మోసగాళ్ల చేతుల్లో చిక్కి, వెనక్కి వచ్చే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు.
అయితే అలాంటి వారిలో కొందరు భారత దౌత్య కార్యాలయం సాయంతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. బీబీసీ ప్రత్యేక కథనం.

పంజాబ్లోని ఫిరోజ్పుర్ జిల్లాకి చెందిన అమ్రిత్పాల్ కౌర్ ఇంటర్ వరకు చదువుకున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువు కొనసాగించలేకపోయిన ఆమె ప్రభుత్వం ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
సంపాదన కోసం ఇతర దేశాలకైనా వెళ్లాలనుకున్న అమృత్ పాల్ ఓ ట్రావెల్ ఏజెంట్ సాయంతో ఒమన్ చేరుకున్నారు. అయితే, అక్కడ ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)