కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట.. తీవ్రత 9 ఫోటోలలో

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 9మంది మరణించారు.

ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తొక్కిసలాట జరిగింది.

ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.