You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మియన్మార్ భూకంపం: ఆసుపత్రి ఊగిపోతుంటే, ఆ ఇద్దరు నర్సులు చిన్నారులను ఏం చేశారో చూడండి...
మార్చి 28న భూకంపం వచ్చిన మియన్మార్ సరిహద్దులకు అవతల చైనాలో ఒక హాస్పిటల్లోని మెటర్నిటీ వార్డు కంపించిపోయింది.
అందులో చిన్నారులను కాపాడ్డానికి నర్సులు ప్రాణాలకు తెగించారు.
ఆ పసికందులను ఆ నర్సులు ఎలా కాపాడారో ఈ వీడియోలో చూడండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)