You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒకప్పుడు సైకిల్ తొక్కేందుకే భయపడిన మహిళ ఇప్పుడు జేసీబీ నడుపుతున్నారు
అంగల ఈశ్వరి.. ఒకప్పుడు సైకిల్ తొక్కాలంటేనే ఈమె భయపడేవారు.
బైకు మీద రోడ్డు దాటాలన్నా కంగారుపడేవారు. కానీ ఇప్పుడు అలవోకగా జేసీబీ నడుపుతున్నారు.
‘‘దీన్ని మొదటిసారి చెన్నైలో చూశాను. మొదట్లో దాని దగ్గరకు వెళ్లొద్దని చెప్పేవారు. దూరంగా ఉండి అదెలా పని చేస్తుందో చూసేదాన్ని. తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాను. మెషీన్ ఆపరేట్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాళ్లు. వాళ్లు నాకు నేర్పిన మొదటి పాఠం ఇదే. జేసీబీని బయటి నుంచి చూస్తున్నపుడు భయమేసేది. కానీ డ్రైవర్ సీటులో కూర్చున్నాక నాలో ఉన్న ఆసక్తి ఆ భయాన్ని పోగొట్టింది’’ అన్నారు ఈశ్వరి
ఇవి కూడా చదవండి:
- నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రాణం పోసే ఆ చెట్టు ఏమిటి? నంబర్లు వేసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
- పెట్రికోర్: తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
- మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)