You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డబ్బావాలా.. ముంబయిలోనే కాదు.. ఇప్పుడు కరీంనగర్లోనూ వచ్చారు
డబ్బావాలా.. ముంబయిలోనే కాదు.. ఇప్పుడు కరీంనగర్లోనూ వచ్చారు
డబ్బావాలాలు ముంబయిలోనే కాదు.. ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తున్నారు.
తెలంగాణలోని కరీంనగర్లో డబ్బావాలా సర్వీసులు ప్రారంభమయ్యాయి.
ఉదయం హడావుడిగా ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లిన వారికి వేడివేడిగా ప్యాక్ చేసిన లంచ్ బాక్స్లను డబ్బావాలాలు అందిస్తున్నారు.
లంచ్ సమయానికి 45 నిమిషాల ముందు ఈ బాక్స్లను పిక్ చేసుకుని, ఉద్యోగులకు, విద్యార్థులకు అందిస్తున్నారు డబ్బావాలాలు.
ప్రస్తుతం కరీంనగర్లో అందుబాటులోకి వచ్చిన డబ్బావాలా సేవల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం..
ఇవి కూడా చదవండి:
- నందమూరి తారకరత్న: ఒకే రోజు 9 సినిమాలకు సంతకం చేసిన హీరో కెరీర్ ఆ తర్వాత ఎలా సాగింది?
- జార్జ్ సోరోస్: మోదీ ప్రజాస్వామ్యవాది కాదన్నఈ బిలియనీర్ ఎవరు... ఆయన కామెంట్స్పై రియాక్షన్ ఏంటి?
- రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు భారత్ను ఎందుకు కలవరపెడుతోంది?
- బీబీసీ ఇండియా: ‘మమ్మల్ని నేరుగా అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తాం’
- లాటరీలో 40 లక్షలు... ఒకే వ్యక్తికి వరసగా రెండుసార్లు బంపర్ ప్రైజ్
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి