You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేపాల్: కొత్త ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ ఇండియాతో ఎలా వ్యవహరిస్తారు?
2008లో ప్రచండ మొదటిసారి ప్రధాని అయినప్పుడు ఆయన తొలి విదేశీ పర్యటనకు చైనాను ఎంచుకున్నారు.
కానీ అక్కడ ఎవరు ప్రధాని అయినా ముందుగా భారత్ పర్యటనకు రావడం సంప్రదాయంగా వస్తోంది.
ప్రచండ ఆనాడు ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. దాంతో ఆయన చైనాకు దగ్గర అని కూడా భావించారు. కానీ 2016లో ఆయన రెండో సారి ప్రధాని అయినప్పుడు ముందుగా భారత్లో పర్యటించారు.
చైనాతో వారికి భావజాలపరమైన సాన్నిహిత్యం ఉన్నప్పటికీ... కానీ నేపాల్ విషయంలో చైనా భారత్ స్థానాన్ని ఎప్పుడూ చేపట్టలేదని ఆ దేశ విదేశాంగ విధానాన్ని దగ్గరగా చూసే విశ్లేషకులంటారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో తొలి ట్రాన్స్జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’
- సైన్యంలో పనిచేస్తున్న కొడుక్కి తండ్రి వార్నింగ్: ‘బిడ్డా నిన్ను కచ్చితంగా చంపేస్తాను’
- చైనా ప్రధానిని చంపడానికి భారత విమానంలో బాంబు పెట్టినప్పుడు ఏం జరిగింది
- రొయ్యల సాగు రైతులను ఎందుకు కష్టాల్లోకి నెడుతోంది, వారి ఆందోళనకు కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)