You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాజస్థాన్: అత్యవసర చికిత్సలు తప్పనిసరిగా అందించాలనే చట్టంపై వెనుకడుగు
రాజస్థాన్: అత్యవసర చికిత్సలు తప్పనిసరిగా అందించాలనే చట్టంపై వెనుకడుగు
రాజస్థాన్లో వైద్యాన్ని ఓ హక్కుగా చేసేందుకు జరిగిన ప్రయత్నాలకు తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది.
ప్రతి ఆస్పత్రిలోనూ తప్పనిసరిగా అందరికీ అత్యవసర చికిత్స అందించాలని నిర్దేశించే చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించగా... దాన్ని ప్రైవేట్ డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
దాంతో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది.
బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇనామ్దార్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- సూడాన్లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)