'రూ.500 కోసం జీవితమంతా ఆ రెడ్‌లైట్ ఏరియాలోనే గడిపాను’

వీడియో క్యాప్షన్,
'రూ.500 కోసం జీవితమంతా ఆ రెడ్‌లైట్ ఏరియాలోనే గడిపాను’

దిల్లీలోని జీబీ రోడ్‌ను భారత్‌లోని అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అక్కడ 2,500 మందికి పైగా సెక్స్ వర్కర్లు ఉంటున్నారని అంచనా. వారిలో ఎక్కువ మంది ఇష్టపూర్వకంగా ఆ వృత్తిలోకి దిగలేదు. ఆ ప్రదేశం నుంచి బయటపడిన వారిలో కొందరు తాము ఎలాంటి లైంగిక హింసను ఎదుర్కొన్నారో చెప్పారు.

దిల్లీ, జీబీ రోడ్‌, భారత్‌, రెడ్ లైట్ ఏరియా

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)