You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కర్నాటకలో ముస్లిం డ్రైవర్ను కొట్టి చంపిన ఘటనపై వేడెక్కిన ఎన్నికల రాజకీయాలు
కర్నాటకలో ఇద్రీస్ పాషా అనే ముస్లిం డ్రైవర్ని కొట్టి చంపిన దారుణ ఘటనతో, ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. గోరక్షణ సంస్థకు చెందిన పునీత్ కేరెహాళ్లి, మరికొందరు కలిసి డ్రైవర్ను హత్య చేసినట్టు మృతుని కుటుంబం ఆరోపించింది.
పోలీసులు ఐదుగురు అనుమానితుల్ని అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత, పునీత్ బీజేపీ నేతలతో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
అయితే ఇద్రీస్ పాషాను తాను చంపలేదని పునీత్ అన్నాడు. ముస్లిం ఓట్ల కోసం జేడీఎస్, కాంగ్రెస్ మనుషులే ఈ హత్య చేశారని పునీత్ ఆరోపిస్తున్నాడు. మరి వాస్తవాలేంటి?
బీబీసీ ప్రతినిధి గుర్ప్రీత్ సింగ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)