You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏపీ, తెలంగాణల్లో వరద కష్టం, నష్టం కళ్లకు కట్టే చిత్రాలు: వీధుల్లో పడవలు, భోజనం అందిస్తున్న డ్రోన్లు
ఏపీ, తెలంగాణలలో వరద తగ్గుముఖం పట్టింది. ఇప్పటికీ వరదనీటిలో చిక్కుకుపోయిన వారికి పడవల్లో వెళ్లి, డ్రోన్ల సహాయంతో ఆహారాన్ని అందిస్తున్నారు. విజయవాడలో పడవల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు దెబ్బతిన్న రైల్వే లైన్లకు మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)