మనిషిని మోస్తూ గాల్లో విహరించే డ్రోన్ను తయారు చేసిన పుణె కంపెనీ
పుణేకు చెందిన ఓ కంపెనీ ఎలాంటి డ్రోన్ తయారు చేసిందంటే.. దానిపైన మనిషి కూడా ఎగరవచ్చు.
దేశంలో ఇలాంటి డ్రోన్ ఇదొక్కటే అని ఈ సంస్థ చెబుతోంది.
పక్షుల నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని కూడా ఎదుర్కొంటూ ఇది సురక్షితంగా ప్రయాణించగలదని ఆ కంపెనీ అంటోంది.
ఇంతకు ముందు ఇలాంటి డ్రోన్ భారత్లో లేదని వాళ్లంటున్నారు.
డ్రోన్ల హవా నడుస్తున్న ఈ తరుణంలో ఈ డ్రోన్ ప్రత్యేకతలేంటి?
బీబీసీ ప్రతినిధి శుభం కిషోర్ అందిస్తున్న కథనం...
ఇవి కూడా చదవండి:
- ఒక ఆదివాసీ తెగకు చెందిన ఆఖరి మనిషి... గత 26 ఏళ్ళు ఒంటరిగా బతికి చనిపోయాడు
- హార్దిక్ పాండ్యా స్టయిలే వేరు... జీవితాన్ని రాజాలా జీవించాలంటాడు
- భారత్లో చరిత్ర సృష్టించిన అయిదు బ్రాండ్లు... ఇవి కోట్లాది ప్రజలను ఎలా ఆకట్టుకున్నాయి?
- ‘కావాలంటే మమ్మల్ని చంపేయండి... అంతేకానీ, ఆ నరకంలోకి మాత్రం పంపించొద్దు’
- స్పెయిన్లో తీవ్ర కరవు.. ఆలివ్ ఆయిల్ ధరలు ఇంకా పెరుగుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)