కరోనావైరస్ మందు పేరుతో భారీ మోసం... బీబీసీ సీక్రెట్ ఆపరేషన్
కరోనాపై ప్రజల్లోని భయాన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా కొందరు భారీ మోసాలకు పాల్పడుతున్నారు.
కరోనాను నయం చేసే కచ్చితమైన వ్యాక్సీన్ కానీ, మందు కానీ ఇంకా తయారు కాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది.
కానీ, ఘనాలో ఓ ఇద్దరు తాము కరోనాను నయం చేసే మందును కనిపెట్టామంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.
ఆ దేశంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనాస్ అరిమేయవ్ అనాస్తో కలిసి ఈ గుట్టును రట్టు చేసేందుకు బీబీసీ ఒక రహస్య ఆపరేషన్ చేపట్టింది.
ఇవి కూడా చదవండి:
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)