ఇరాక్: చమురు మంటలతో క్యాన్సర్ బారిన పడుతున్న చిన్నారులు
ఇరాక్లో భారీగా చమురు వెలికితీసే క్షేత్రాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.
బీబీసీ పరిశోధనలో ఆ ప్రాంతాల్లో నివసించే పిల్లల్లో 70 శాతం మందిలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు వెల్లడైంది.
ఇవి కూడా చదవండి:
- భారత రాష్ట్ర సమితి: జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి.? ఒక పార్టీకి జాతీయ హోదా ఎలా వస్తుంది?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- భారత రాష్ట్ర సమితి పార్టీ లక్ష్యం ఏంటి? కేసీఆర్ 'తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ'ని దాటుకుని జాతీయ నాయకుడు కాగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)