You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్లో వినికిడి లోపం గలవారి కోసం పాటుపడుతోన్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది ప్రజలు వినికిడి లోపంతో బాధపడుతున్నారు.
పాకిస్తాన్లో 15 లక్షల మంది బధిరులున్నారని అంచనా.
కానీ, వారికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం లేకపోవడంతో, వారితో పాటు వారి భావాలు కూడా అణచివేతకు గురవుతున్నాయి.
ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అందించడానికి కొందరు ముందుకొచ్చారు.
ఆ విశేషాలేంటో బీబీసీ ప్రతినిధులు షుమాయిలా జాఫ్రీ, ఫఖీర్ మునీర్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- లఖీంపుర్ ఖీరీలో దళిత బాలికల హత్య: 'నా బిడ్డలను ఎందుకు చంపారు, అందరినీ ఉరి తీయాలి' - తల్లి ఆవేదన
- స్మార్ట్ఫోన్ను పిల్లలకు ఏ వయసులో ఇవ్వాలి?
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- క్వీన్ ఎలిజబెత్ 2: వెస్ట్మిన్స్టర్ హాల్కు క్వీన్ శవపేటిక ఊరేగింపు
- రోజర్ ఫెదరర్: 20 గ్రాండ్శ్లామ్ టైటిల్స్ గెలిచిన టెన్నిస్ దిగ్గజం క్రీడాయాత్ర ఎలా సాగిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)