పాకిస్తాన్లో వినికిడి లోపం గలవారి కోసం పాటుపడుతోన్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది ప్రజలు వినికిడి లోపంతో బాధపడుతున్నారు.
పాకిస్తాన్లో 15 లక్షల మంది బధిరులున్నారని అంచనా.
కానీ, వారికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం లేకపోవడంతో, వారితో పాటు వారి భావాలు కూడా అణచివేతకు గురవుతున్నాయి.
ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అందించడానికి కొందరు ముందుకొచ్చారు.
ఆ విశేషాలేంటో బీబీసీ ప్రతినిధులు షుమాయిలా జాఫ్రీ, ఫఖీర్ మునీర్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- లఖీంపుర్ ఖీరీలో దళిత బాలికల హత్య: 'నా బిడ్డలను ఎందుకు చంపారు, అందరినీ ఉరి తీయాలి' - తల్లి ఆవేదన
- స్మార్ట్ఫోన్ను పిల్లలకు ఏ వయసులో ఇవ్వాలి?
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- క్వీన్ ఎలిజబెత్ 2: వెస్ట్మిన్స్టర్ హాల్కు క్వీన్ శవపేటిక ఊరేగింపు
- రోజర్ ఫెదరర్: 20 గ్రాండ్శ్లామ్ టైటిల్స్ గెలిచిన టెన్నిస్ దిగ్గజం క్రీడాయాత్ర ఎలా సాగిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)