You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇండియా నుంచి బ్రిటన్ వెళ్లిన మాథుర్ వీడియోలని లక్షలాది మంది ఎందుకని చూస్తున్నారు?
నటనలో శిక్షణ కోసం 20 ఏళ్ల వయసులో భారత్ నుంచి బ్రిటన్ వెళ్లారు మధుర్ జాఫ్రీ.
అయితే ఆమెను ఇప్పుడు లక్షల మంది చూస్తున్నారు.
అయితే, ఆమెను చూస్తున్నది నటన కోసం కాదు, భారతీయ వంటకాల ఘుమఘుమలను బ్రిటిష్ వంటగదుల్లోకి చేర్చిన ఆమె వంటల కార్యక్రమాలను.
ఆ విశేషాలేంటో ఆమె మాటల్లోనే చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- యుక్రెయిన్ మెడిసిన్ విద్యార్థులను భారత్ ఎందుకు ఇక్కడి కాలేజీల్లో చేర్చుకోవడం లేదు?
- ఆస్పత్రికి వెళ్ళిన రోగులు 17 రకాల హక్కులను వినియోగించుకోవచ్చు, అవి ఏంటో మీకు తెలుసా
- ఆక్స్ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?
- జ్ఞాన్వాపి కేసు: మథుర, కుతుబ్ మినార్, బెంగళూరు ఈద్గా మైదాన్ వివాదాలపైనా ప్రభావం చూపిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)